నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి

74பார்த்தது
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి
నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గాంధీ జయంతి కార్యక్రమాన్ని బుధవారం ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ ప్రొపెసర్ మల్లం నవీన్ మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ఆంగ్లేయుల పాలన నుండి భారత దేశానికి స్వత్రంత్రం సాధించడంలో క్రియాశీల పాత్ర పోషించాడని, క్విట్ ఇండియా ఉద్యమాల ద్వారా ప్రజాలను ఏకం చేసి స్వతంత్రం సాధించి జాతి పీతగా నిలిచాడని చెప్పారు.

தொடர்புடைய செய்தி