ఈ నెల 27న జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన

69பார்த்தது
వరంగల్ జిల్లా నర్సంపేట నియోజకవర్గం లోని 6మండలాల ప్రజా పరిషత్ కార్యాలయలముందు గురువారం మాజీ సర్పంచ్ లు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఎంపీడీవోలకు వినతిపత్రం అందజేశారు. రేపు జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన కార్యక్రమం నిర్వహించి కలెక్టర్ కు వినతిపత్రం అందజేస్తామని తెలిపారు. ప్రభుత్వం వెంటనే స్పందించి పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி