ఎమ్మెల్యే దొంతి నివాసంలో‌‌ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు

82பார்த்தது
ఎమ్మెల్యే దొంతి నివాసంలో‌‌ గణపయ్యకు ఘనంగా వీడ్కోలు
వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించిన దొంతి కుటుంబ సభ్యులు గణనాథుడుని గంగమ్మ ఒడికి చేరాడు. ‌వినాయక నిమజ్జనం సందర్భంగా నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి హన్మకొండలోని తన నివాసంలో ‌ఏర్పాటు చేసిన గణపతికి ఎమ్మెల్యే దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూజల అనంతరం ఎమ్మెల్యే కుమార్తె అనన్య రెడ్డి తానే వినాయకుని స్వయంగా మోసుకెళ్లి భక్తిని చాటుకుంది.

தொடர்புடைய செய்தி