నేటి నుండి రామప్పకు పర్యాటకుల అనుమతి

84பார்த்தது
నేటి నుండి రామప్పకు పర్యాటకుల అనుమతి
భారీ వర్షాల నేపథ్యంలో ఆది, సోమ వారాల్లో నిలిపివేసిన రామప్ప దేవాలయం సందర్శనకు మంగళవారం నుండి అనుమతిస్తున్నట్లు రామప్ప దేవాలయం ఈఓ బిల్లా శ్రీనివాస్ తెలిపారు. ములుగు జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు సందర్శన నిలిపివేశామని, ప్రస్తుతం వర్షాలు జిల్లాలో తగ్గాయన్నారు. భక్తులు, పర్యాటకులు రామప్ప దేవాలయాన్ని సందర్శించవచ్చని పేర్కొన్నారు.

தொடர்புடைய செய்தி