గోదావరి కరకట్ట రీ డిజైన్ చేశాం: సీతక్క

66பார்த்தது
గోదావరి కరకట్ట రీ డిజైన్ చేశాం: సీతక్క
ఏటూరునాగారం మండలం రామన్న గూడెం పుష్కరఘాట్ వద్ద గోదావరి కరకట్టను శుక్రవారం మంత్రి సీతక్క పరిశీలించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కరకట్ట నిర్మాణానికి కాంట్రాక్టర్లు ముందుకు రావడం లేదన్నారు. జియో ట్యూబ్స్ పేరుతో కరకట్ట రీ డిజైన్ చేసినట్లు తెలిపారు. త్వరలోనే కరకట్ట పనులు ప్రారంభిస్తామని అన్నారు. రానున్న వరదల పట్ల అధికారులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కరకట్ట దెబ్బతిన్న చోట మరమ్మతులు చేపట్టాలన్నారు.

தொடர்புடைய செய்தி