ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి: డిఈఓ

80பார்த்தது
ప్రైవేట్ పాఠశాలలు ప్రభుత్వ నిబంధనలను పాటించాలి: డిఈఓ
ములుగు మండల విద్యా వనరుల కేంద్రంలో శుక్రవారం మండల విద్యాశాఖ అధికారి సామల శ్రీనివాసులు అధ్యక్షతన మండలంలోని ప్రైవేట్ యాజమాన్య పాఠశాలల కరస్పాండెంట్లతో శుక్రవారం సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి జిల్లా విద్యాశాఖ అధికారి జి. పాణిని హాజరై మాట్లాడారు. ప్రైవేటు పాఠశాలలను నిబంధనల మేరకు జీఓ నెంబర్ 1 & 91 అనుసరించి ప్రభుత్వ నిబంధనల మేరకు నిర్వహించాలని అన్నారు.

தொடர்புடைய செய்தி