ఒకే కుటుంబంలో ఇద్దరు మృతి

75பார்த்தது
కుమారుడు మృతిని తట్టుకోలేక పెంపుడు తల్లి మరణించిన ఘటన మహబూబాబాద్ జిల్లా శనిగపురం గ్రామంలో జరిగింది. మంద రవి (30) అనారోగ్యంతో బాధపడుతూ మృతిచెందాడు. కాగా అతని మృతదేహాన్ని చూసిన పెంపుడు తల్లి జ్యోతి గుండెపోటుతో మృతిచెందారు. తల్లి, కుమారుడు మరణవార్తతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.

தொடர்புடைய செய்தி