50 బస్సులలో ప్రయాణికుల తరలింపు

1062பார்த்தது
వరంగల్ కేసముద్రం రైల్వే ట్రాక్ పనులను యుద్ధ ప్రాతిపదికన మరమ్మత్తు పనులు ఆదివారం సాయంత్రం కొనసాగిస్తున్నారు. ఆగిన రైల్లోని ప్రయాణికులకు స్థానికులు, స్వచ్ఛంద సంస్థలు, రైల్వే అధికారులు భోజన సదుపాయాలు కల్పించి 50 బస్సులలో వరంగల్ కు తరలిస్తున్నారు. ఈ కార్యక్రమంలో వరంగల్ ఆర్పిఎఫ్ సీఐ కృష్ణరాజ గోపాల్, దక్షిణ మధ్య రైల్వే డిఆర్ఎం భర్తేష్ కుమార్ జైన్, డీఎస్సీ సికింద్రాబాద్ స్మిత బెనర్జీ పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி