ఓకే సంవత్సరంలో మూడు ప్రభుత్వ కొలువులు

73பார்த்தது
ఓకే సంవత్సరంలో మూడు ప్రభుత్వ కొలువులు
మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలం ఓటాయి గ్రామానికి చెందిన మాదారపు అశోక్ ఓటాయి గ్రామంలోనివిద్యాభ్యసనం పూర్తి చేసి ఎం ఏ బి ఈ డి పూర్తి చేశారు. ఒకేసారి మూడు ప్రభుత్వ ఉద్యోగాలు మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాలలో టిజీటీ ఉపాధ్యాయునిగా, మహబూబాబాద్ జిల్లాలో 29వ ర్యాంక్ సాధించి స్కూల్ అసిస్టెంట్ కు ఎంపికయ్యారు. 2024లో హాస్టల్ వార్డెన్ పరీక్షలో ఫలితాల్లో విజయం సాధించి వార్డెన్ గా ఎంపికయ్యారు.

தொடர்புடைய செய்தி