వరదల్లో చిక్కుకున్నాం కాపాడండి

50பார்த்தது
మహబూబాబాద్ జిల్లా నెల్లికుదురు మండలంలో వర్ష బీభత్సం సృష్టించింది. వర్షపు నీరు, ఇళ్ళలోకి రావడంతో డాబాలపైకి చేరుతున్న బాధితులు సహాయం కోసం ఎదురుచూపులు చూస్తున్నారు. రావిరాల గ్రామంలో చెరువు మత్తడిపడి ఉన్న తాళ్ళపెల్లి సాగర్, మరి కొన్ని ఇండ్లలోకి నీరు చేరింది. నీళ్ళ ప్రభావంతో ఇంట్లో ఉన్న వస్తువులు, ఇంటి ముందు పెట్టిన ఆటో కొట్టుకుపోయాయి. ఇంటి స్లాబ్ పై వర్షంలో తడుస్తూ తమని కాపాడమని ఆర్త నాదాలు చేస్తున్నారు.

தொடர்புடைய செய்தி