సద్గురు స్టోన్ క్రషర్ మిల్లును సీజ్ చేయాలంటూ ధర్నా

61பார்த்தது
సద్గురు స్టోన్ క్రషర్ మిల్లును సీజ్ చేయాలంటూ ధర్నా
కేసముద్రం మండలంలోని అర్పణపల్లి గ్రామంలో సద్గురు స్టోన్ క్రషర్ మిల్లును వెంటనే ఎన్వోసీ రద్దుచేసి సీజ్ చేయాలంటూ ఆ గ్రామానికి చెందిన యువకులు తహసిల్దార్ కార్యాలయం ఎదుట సోమవారం ధర్నా నిర్వహించారు. భారీ బాంబు మూతలతో గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி