జమాండ్లపల్లి లో ప్రారంభమైన ప్రజా పాలన కార్యక్రమం

2257பார்த்தது
మహబూబాబాద్ మునిసిపాలిటీ పరిధిలోని 2వ వార్డు జమాండ్లపల్లి గ్రామంలో గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు భారత్ చందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, గ్రామ ప్రజలు 6 గ్యారంటిల పథకాలు అందరూ వినియోగించుకోవాలని వారు సూచించారు. కార్యక్రమంలో గ్రామ కార్యకర్తలు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி