మహబూబాబాద్ ఎంపీని కలిసిన అధికారులు

71பார்த்தது
మహబూబాబాద్ ఎంపీని కలిసిన అధికారులు
మహబూబాబాద్ ఎంపీ పొరిక బలరాం నాయకును డీఎస్పీ కిరణ్ ఇతర అధికారులు శుక్రవారం ఉదయం కలిసి మర్యాదపూర్వకంగా కలిశారు. ప్రజలకు నిత్యం అండగా ఉంటూ విధులలో నిజాయితీగా సేవలు అందిస్తూ ప్రజలలో మంచి పేరు సంపాదించాలని అధికారులకు ఎంపీ బలరాం నాయక్ సూచించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ మరియు ఇతర అధికారులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி