జిల్లాలో మోదీ దిష్టిబొమ్మ దహనం

54பார்த்தது
మహబూబాబాద్ జిల్లా కేంద్రం స్థానిక కోర్టు సమీపంలో శుక్రవారం జిల్లా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై నిరసనగా మోదీ దిష్టి బొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు శ్రవణ్ మాట్లాడుతూ నీట్ పరీక్ష వల్ల నష్టపోయిన విద్యార్థులకు న్యాయం చేయాలని, పరీక్షను రద్దు చేయాలని, దీనికి బాధ్యత వహించి ప్రధాన మంత్రి మోదీ తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.

தொடர்புடைய செய்தி