వర్షప్రభావిత ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్సీ

82பார்த்தது
మహబూబాబాద్ పట్టణంలో వర్షప్రభావిత ప్రాంతాలను ఆదివారం ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి రవీందర్ రావు స్వయంగా పరిశీలించారు. అధికారయంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్సీ ఈ సందర్భంగా కోరారు. ప్రజలు అదైర్యపడవద్దని, తాము అండగా ఉంటామని ప్రజలకు ఎమ్మెల్సీ తక్కెళ్ళపల్లి ధైర్యం చెప్పారు.

தொடர்புடைய செய்தி