మేడారంలో పర్యటించిన ఎమ్మెల్యే సీతక్క

2572பார்த்தது
ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు వాగులు, చెరువులు మత్తడి పోస్తున్నాయి. జనజీవనం అస్తవ్యస్తమైంది. జంపన్న వాగు ఉదృతంగా ప్రవహించడంతో మేడారం జలమయమైంది. అక్కడి ప్రజలు అర్దనాధలతో బిక్కు బిక్కు మంటున్నారు. అక్కడి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి ములుగు ఎమ్మెల్యే సీతక్క గురువారం పర్యటించారు. వాగు ఉధృతిని పరిశీలించారు. అక్కడి ప్రజలకు ధైర్యంగా ఉండాలని తెలిపారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி