కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాంచద్రు నాయక్

4155பார்த்தது
కాంగ్రెస్ లోకి ఆహ్వానించిన ఎమ్మెల్యే రాంచద్రు నాయక్
చిన్నగుడురు మండలం ఉగ్గంపల్లి గ్రామంలో బుదవారం ప్రభుత్వ విప్, డోర్నకల్ ఎమ్మెల్యే రాంచద్రు నాయక్ పర్యటించారు. ఈ సందర్భంగా గ్రామంలోని పలువురు బిఅర్ఎస్, బిజెపి పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలోకి చేరారు. వారిని ఎమ్మెల్యే కండువా కప్పి వారిని ఆహ్వానించారు. వారు మాట్లాడుతూ. గత ప్రభుత్వం చేసింది ఏమీ లేదని అన్నారు. అభివృద్ధి కాంగ్రెస్ ప్రభుత్వంతోనే సాధ్యం అని అన్నారు. ఈ కార్యక్రమంలో గ్రామ నాయకులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி