డిసెంబర్‌ 6 నుంచి దూరవిద్య ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు

1069பார்த்தது
డిసెంబర్‌ 6 నుంచి దూరవిద్య ఎంబీఏ మొదటి సంవత్సరం పరీక్షలు
వరంగల్ : కేయూ పరిధి దూరవిద్య ఎంబీఏ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ ఎక్స్‌ విద్యార్థులకు డిసెంబర్‌ 6 నుంచి పరీక్షలు నిర్వహించనున్నట్లు గురువారం కేయూ పరీక్షల నియంత్రణాధికారి మల్లారెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ నరేందర్‌ తెలిపారు. డిసెంబర్‌ 6, 12, 16, 21, 28, జనవరి 3, జనవరి 8న పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఆయా తేదీల్లో మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరుగుతాయని తెలిపారు.

தொடர்புடைய செய்தி