మేడారంలో భక్తుల సందడి

547பார்த்தது
తాడ్వాయి మండలం మేడారం సమ్మక్క, సారలమ్మ మహా జాతర సమీపిస్తున్నవేళ ముందుగానే అమ్మవార్లను భక్తులు దర్శించుకుంటున్నారు. బుధవారం మేడారంలో భక్తులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా భక్తులు జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించి అమ్మవార్లకు ఇష్టమైన బెల్లం, కుంకుమ, పసుపు సమర్పించి భక్తులు మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం మేకలు, కోళ్లను బలిచ్చి వంటలు చేసుకుని ఆరగించారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி