రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి

23043பார்த்தது
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి
రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం మహబూబాబాద్ పట్టణంలో చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం మహబూబాబాద్ పట్టణ రోడ్డులోని హైమా గార్డెన్ అపోజిట్లో గల రైల్వే ట్రాక్ పై గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడని తెలిపారు. గమనించిన స్థానికులు రైల్వే అధికారులకు సమాచారం ఇవ్వగా వారు వివరాలు సేకరిస్తున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி