6 రైళ్లు రద్దు.. 9 రైళ్లు దారి మళ్లింపు

66பார்த்தது
మహబూబాబాద్ సమీపంలో రైల్వే ట్రాక్ ధ్వంసం కావడంతో తెలుగు రాష్ట్రాల మధ్య ఇవాళ నడవాల్సిన 6 రైళ్లను అధికారులు రద్దు చేశారు. శాతవాహన, గోల్కొండ, గుంటూరు-సికింద్రాబాద్, కాగజ్నగన్ఇంటర్ సిటీ రైళ్లను రద్దు చేశారు. కోణార్క్, గరీబథ్, చార్మినార్, విశాఖ-ఎల్టిటి తదితర 9 రైళ్లను దారి మళ్లించారు. పలు రైల్వే స్టేషన్లలో అత్యవసర హెల్ప్ లైన్ నంబర్లను అందుబాటులో ఉంచారు.

தொடர்புடைய செய்தி