పెన్షన్ రావడం లేదంటూ వితంతువుల ఆందోళన

85பார்த்தது
జనగామ జిల్లా కేంద్రంలో తమకు వితంతువుల పెన్షన్ రావడం లేదంటూ గురువారం జనగామ మున్సిపల్ కార్యాలయం ఎదుట బైఠాయించి మహిళలు ధర్నా నిర్వహించారు. కార్యాలయంలోకి ఉద్యోగులను వెళ్ళనివ్వకుండా అడ్డగించారు. అనంతరం కమిషనర్ వెంకటేశ్వర్లుకు మహిళలు వినతి పత్రం అందజేశారు.

தொடர்புடைய செய்தி