రైలు కింద పడి వ్యక్తికి తీవ్రగాయాలు

2108பார்த்தது
రైలు కింద పడి వ్యక్తికి తీవ్రగాయాలు
రైలు కింద పడిన వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన జనగామ రైల్వే స్టేషన్ సమీపంలో చోటు చేసుకుంది. ఈ ఘటనపై రైల్వే పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం....గురువారం సాయంత్రం జనగామ పట్టణ ప్రాంతంలో రైల్వే పట్టాలపై గుర్తుతెలియని వ్యక్తి రైలు కిందపడి తీవ్రగాయాలు కాగా రైల్వే పోలీసులు వెంటనే జనగామ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు ఆ వ్యక్తిని పరిశీలించిన వైద్యులు ప్రాథమిక వైద్యం అందించి వరంగల్ ఎంజీఎం సెంటర్ కు రెఫర్ చేశారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி