ఆడబిడ్డల రక్షణకు ప్రతీకగా రాఖీ

74பார்த்தது
సమాజంలోని ప్రతి ఆడబిడ్డకు రక్షణగా ఉండటం మన బాధ్యతను రాఖీ పండుగ గుర్తుచేస్తుందని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ ఆన్నారు. సోమవారం జనగాం జిల్లాలోని కలెక్టర్ కార్యాలయంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలో నిర్వహిస్తోన్న బాలసదనం ఆశ్రమంలోని చిన్నారులతో అదనపు కలెక్టర్ పింకేష్ కుమార్, రోహిత్ సింగ్ లతో కలిసి జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ లు రక్షాబంధన్ వేడుకల్లో పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி