అర్హులైన వారి నుండి దరఖాస్తుల ఆహ్వానం

60பார்த்தது
అర్హులైన వారి నుండి దరఖాస్తుల ఆహ్వానం
గణతంత్ర దినోత్సవం -2025 సందర్భం గా వివిద రంగాలలోని ప్రముఖులకు కేంద్ర ప్రభుత్వం అందించే పద్మా అవార్డులకు సిఫారసు చేసేందుకు రాష్ట్రప్రభుత్వం జనగాం జిల్లాకు చెందిన అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర జాతీయ స్థాయిలో వివిధ రంగాలలో విశేష కృషి చేసిన వారు దరఖాస్తు చేసుకోవాలని కోరారు.

தொடர்புடைய செய்தி