ప్రణయ్ కుమార్ ని సత్కరించిన సీఎం రేవంత్

65பார்த்தது
ప్రణయ్ కుమార్ ని సత్కరించిన సీఎం రేవంత్
జనగామ జిల్లా రఘునాథపల్లి మండల కేంద్రానికి చెందిన కొయ్యడ ప్రభాకర్-లక్ష్మి దంపతుల కుమారుడు ప్రణయ్ కుమార్ ఇటీవల యూపీఎస్సీ సివిల్స్ ఐఏఎస్ ర్యాంక్ సాధించారు. శనివారం హైదరాబాద్ లో రాజీవ్ గాంధీ సివిల్స్ అభయ హస్తం కార్యక్రమంలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి సహచర మంత్రులతో కలిసి ఐఏఎస్ గా ఎంపికైన ప్రణయ్ ని శాలువాతో సత్కరించి, జ్ఞాపికను అందజేసి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி