మరిపెడలో ఓటు వేస్తున్న పట్టభద్రులు

74பார்த்தது
మరిపెడలో ఓటు వేస్తున్న పట్టభద్రులు
డోర్నకల్ నియోజకవర్గ కేంద్రమైన మరిపెడ మండల కేంద్రంలోని సీతరాంపురం ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద పట్టభద్రులు భారీగా తరలివచ్చి తమ ఓటును వినియోగించుకుంటున్నారు. సోమవారం జరుగుతున్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ కేంద్రం వద్ద మరిపెడ తహసీల్దార్ సైదులు, ఎస్సై సంతోష లు పర్యవేక్షిస్తున్నారు.

தொடர்புடைய செய்தி