కాళేశ్వరంలో కొనసాగుతున్న వినాయక నిమజ్జనం

534பார்த்தது
తెలంగాణలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో వినాయక నిమజ్జనం మంగళవారం కూడా ఘనంగా కొనసాగుతుంది. గణపతి నవరాత్రి ఉత్సవాలు ముగించుకొని, గణపతి విగ్రహాలను శోభాయాత్ర నిర్వహించారు. కాళేశ్వరం అంతరాష్ట్ర వంతెన వద్ద వినాయక విగ్రహాల నిమజ్జనం ఇంకా కొనసాగుతూనే ఉంది. భూపాలపల్లి జిల్లాతో పాటు వరంగల్, కరీంనగర్, మంచిర్యాల, హైద్రాబాద్, సుదూర ప్రాంతాల నుంచి వినాయక విగ్రహాలను తీసుకువచ్చారు.

தொடர்புடைய செய்தி