తీన్మార్ మల్లన్న అధిక మెజారిటీతో గెలిపించాలి

569பார்த்தது
తీన్మార్ మల్లన్న అధిక మెజారిటీతో గెలిపించాలి
ప్రజల సమస్యలు తెలిసినవాడు ప్రశ్నించే గొంతుక, జర్నలిస్టు తీన్మార్ మల్లన్నను వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా గెలిపిద్దామని మాజీ మేయర్, వరంగల్ పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు. గురువారం వరంగల్ నగరంలోని వినాయక గ్రాండ్ హోటల్ లో మీడియా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పుట్టభధ్రులు తీన్మార్ మల్లన్నకు మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.

தொடர்புடைய செய்தி