పితృ పక్షాలు ప్రారంభం.. పితృదేవతలకు పిండ ప్రధానాలు

56பார்த்தது
తెలంగాణ లో ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన కాళేశ్వరంలో భక్తుల సందడి నెలకొంది. మహాలయ పితృ పక్షాలు ప్రారంభం కావడంతో గోదావరి తీరం వద్ద సందడి నెలకొంది. త్రివేణి సంగమంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రధానం, తర్పణలు, బ్రాహ్మణులకు దానాలు చేస్తున్నారు. గురువారం త్రివేణి సంగమం వద్ద భక్తులతో కోలాహలంగా మారింది.

தொடர்புடைய செய்தி