ఎడపల్లి గ్రామంలో నేలల స్వభావంపై పరీక్షలు

55பார்த்தது
గోదావరి తీర ప్రాంతాల్లో నేల స్వభావం, నీటి లభ్యత, తదితర అంశాలపై సర్వే చేపట్టారు. కేంద్ర ప్రభుత్వ ఖనిజాల అన్వేషణ శాఖ ఆధ్వర్యంలో శుక్రవారం భూపాలపల్లి జిల్లా మహదేవపూర్ మండలం ఎడపల్లిలో జియాలాజికల్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఆ ప్రాంతంలో లోతులో డ్రిల్లింగ్ చేసి నేల మట్టిని తీసుకుంటున్నారు. నేలల స్వభావం ఏ విధంగా ఉంది. నీటి లభ్యత, ఖనిజాలు, నిక్షేపాలు, చమురు, తదితర వాటికోసం పరీక్షిస్తున్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி