భూపాలవల్లి: రోడ్డు ప్రమాదంలో సింగరేణి కార్మికునికి గాయాలు

78பார்த்தது
భూపాలవల్లి జిల్లాలో ఆదివారం సింగరేణి కార్మికునికి తృటిలో ప్రాణాపాయం తప్పింది. బైక్ పై వెళుతున్న సింగరేణి కార్మికుడు యూటర్న్ తీసుకుంటుండగా ఆతివేగంగా వస్తున్న ఇనుక లారీ ఢీకొనడంతో బైక్ పై నుండి ఎగిరి పడిన కార్మికునికి తీవ్ర గాయాలయ్యాయి. దీంతో త్రుటీలో పెను ప్రమాదం తప్పింది. బైక్ పూర్తిగా లారీ కిందికి దూనుకు వెళ్లింది. బైక్ పై ఉన్న కార్మికుడు ఒక్కసారిగా పక్కకు దూకడంతో ప్రమాదం తప్పింది.

தொடர்புடைய செய்தி