మేడిగడ్డలో రెండో దఫా నీటి అధ్యయనం

67பார்த்தது
కాలేశ్వరం ప్రాజెక్టులోని మేడిగడ్డ బ్యారేజీ లో రెండోదఫా నీటి అధ్యయనం గురువారం ప్రారంభమైంది. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ సిఫార్సుల మేరకు పూణే కు చెందిన సెంట్రల్ వాటర్ పవర్ రీసెర్చ్ స్టేషన్ ఆధ్వర్యంలో పరిశీలన పరీక్షల అధ్యయనం కొనసాగుతుంది. ఈ మేరకు మేడిగడ్డ బ్యారేజీ లో మొదటి దఫా పరీక్షలు 3 రోజుల పాటు కొనసాగాయి. ప్రస్తుతం బ్యారేజీలో నీటి నిల్వ తగ్గడంతో రెండో దఫా అధ్యయనం గురువారం ప్రారంభించారు.

தொடர்புடைய செய்தி