తెలంగాణ తల్లికి పాలాభిషేకం

85பார்த்தது
సచివాలయం ఎదురుగా తెలంగాణ తల్లి విగ్రహం ప్రతిష్టించాల్సిన చోట, రాజీవ్ గాంధీ విగ్రహాన్ని ఏర్పాటు చేసింది. నిరసనగా, రాష్ట్రవ్యాప్తంగా అన్ని తెలంగాణ తల్లి విగ్రహాలకు పాలాభిషేకాలు నిర్వహించాలని పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. మంగళవారం తెలంగాణ రాష్ట్ర తొలి శాసన సభాపతి ఎమ్మెల్సీ సిరికొండ మధుసూదనాచారి పాల్గొన్నారు. తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించారు.

தொடர்புடைய செய்தி