ఉభయ నదుల వరద ప్రవాహం

51பார்த்தது
జయశంకర్ భూపాలపల్లి జిల్లా. కాలేశ్వరం గోదావరి పుష్కర ఘాట్ ల వద్ద 10. 340 మీటర్ల ఎత్తులో శనివారం ఉభయ నదులు ప్రవహిస్తున్నాయి. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ కి వరద కొనసాగుతుంది. మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ 85 గేట్లు ఎత్తి 6, 79, 900 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేశారు. ఇన్ ప్లో ఔట్ ఫ్లో 6, 79, 900 క్యూసెక్కులు, లక్ష్మీ బ్యారేజ్ పూర్తిస్థాయి నీటినిలువ 16. 17 టీఎంసిలు గా అధికారులు తెలిపారు.

தொடர்புடைய செய்தி