భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్

82பார்த்தது
భక్తులకు టీటీడీ గుడ్ న్యూస్
భక్తులకు తిరుమల తిరుపతి దేవస్థానం శుభవార్త చెప్పింది. వేంకటేశ్వర స్వామివారి గరుడ సేవకు వచ్చే భక్తుల కోసం 400కి పైగా బస్సులు ఏర్పాటు చేసినట్టు ఈవో శ్యామలరావు తెలిపారు. బస్సుల ద్వారా కొండపైకి 3 వేల ట్రిప్పులు నడిపేందుకు వీలుగా ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. 1,200 మంది టీటీడీ విజిలెన్స్‌ సిబ్బంది, పోలీసు విభాగం నుంచి 3,800 మంది విధుల్లో ఉంటారన్నారు. గరుడ సేవకు దాదాపు 3.50 లక్షల మంది భక్తులు వస్తారని అంచనా వేశామన్నారు.

தொடர்புடைய செய்தி