మేడిగడ్డ వద్ద మళ్లీ ప్రకంపనలు

83பார்த்தது
మేడిగడ్డ వద్ద మళ్లీ ప్రకంపనలు
కాళేశ్వరంలోని మేడిగడ్డ బ్యారేజీ వద్ద మళ్లీ ప్రకంపనలు వచ్చాయి. కుంగిన ఏడో బ్లాకులోని 16వ నంబర్ గేటును ఎత్తడానికి నీటిపారుదల శాఖ ప్రయత్నించగా.. బ్యారేజీ కింద నుంచి భారీగా ధ్వనులు రావడంతో వెంటనే ఆ పనులను నిలిపేశారు. అక్కడి సెన్సార్లు సైతం శబ్ధాలను గుర్తించి అలర్ట్ చేశాయి. దీంతో బ్యారేజీ పెనుప్రమాదానికి లోనయ్యే అవకాశముందని నీటిపారుదలశాఖ వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி