భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు

14851பார்த்தது
భారీగా పెరిగిన కూరగాయలు, నిత్యావసరాల ధరలు
తెలుగు రాష్ట్రాల్లో కూరగాయల ధరలు ఒక్కసారిగా పెరిగాయి. ఏ కూరగాయల ధరలు చూసినా కిలో రూ.50 కంటే తక్కువ లేదు. కిలో టమాటా రూ.60, పచ్చిమిర్చి రూ.120, బీన్స్ రూ.150గా ఉన్నాయి. పప్పుల ధరలు కిలో రూ.200లకు చేరాయి. చికెన్ కేజీ రూ.260 నుంచి రూ.300కి చేరింది. మటన్ రూ.1000 పలుకుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతులు వల్లే ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி