అధికారిక చిహ్నం ఖరారు!

60பார்த்தது
అధికారిక చిహ్నం ఖరారు!
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని సీఎం రేవంత్ దాదాపు ఖరారు చేసినట్లు సమాచారం. కొన్ని మార్పులు చేయాలని చిత్రకారుడు రుద్రరాజేశంకు ఆయన సూచించారు. గత చిహ్నంలో చార్మినార్, కాకతీయ తోరణం ఉండగా.. ఇప్పటి చిహ్నంలో ప్రజాస్వామ్యం, తెలంగాణ ఉద్యమం ప్రతిబింబించేలా తీర్చిదిద్దాలని సీఎం చెప్పినట్లు తెలుస్తోంది. కొత్త లోగోను జూన్ 2న తెలంగాణ అవతరణ దినోత్సవం సందర్భంగా ఆవిష్కరిస్తారు.

டேக்ஸ் :

தொடர்புடைய செய்தி