ORRపై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు మృతి

12280பார்த்தது
ORRపై ట్యాంకర్ బీభత్సం.. ఇద్దరు మృతి
రంగారెడ్డి జిల్లా ఔటర్ రింగ్ రోడ్డుపై ట్యాంకర్ బీభత్సం సృష్టించింది. పోలీస్ అకాడమీ వద్ద ఆగి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. కార్లు ఆపి సెల్ఫీలు తీసుకుంటున్న యువతీయువకులపైకి దూసుకెళ్లింది. దీంతో ఓ యువకుడు, యువతి స్పాట్ లోనే మృతి చెందారు. ఈ ఘటనలో మరో 10 మంది విద్యార్థులకు గాయాలు అయ్యాయి. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ట్యాంకర్ డ్రైవర్ ని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.

தொடர்புடைய செய்தி