గండి పూడ్చడంలో మంత్రి విఫలం... మాజీ ఎమ్మెల్యే బొల్లం

66பார்த்தது
గండి పూడ్చడంలో మంత్రి విఫలం... మాజీ ఎమ్మెల్యే బొల్లం
నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం ఎడమ కాలవకు పడిన గండిని పూడ్చి రైతులకు నీళ్లు అందించాలని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ డిమాండ్ చేశారు. బుధవారం గండి వద్ద ధర్నా నిర్వహించి మాట్లాడారు. గండి పూడ్చడంలో వైఫల్యానికి బాధ్యత వహిస్తూ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు పాల్గొన్నారు.
Job Suitcase

Jobs near you

தொடர்புடைய செய்தி