కోదాడ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ

65பார்த்தது
హైదరాబాద్ నుండి విజయవాడకు బస్సులు రద్దు కావడంతో కోదాడ ఆర్టీసీ బస్టాండ్ లో ప్రయాణికుల రద్దీ తీవ్రంగా పెరిగింది. విజయవాడ వెళ్లే ప్రయాణికులు గమ్యస్థానాలను చేరేందుకు నానా తంటాలు పడ్డారు. కొందరు సమీప గ్రామాల్లోని బంధువుల ఇండ్లకు ఆశ్రయించగా మరికొందరు బస్టాండ్ లోనే రాత్రంతా గడిపారు.

தொடர்புடைய செய்தி