కులగణన న్యాయబద్ధంగా చేయాలి

71பார்த்தது
కులగణన న్యాయబద్ధంగా చేయాలి
రాష్ట్ర ప్రభుత్వం కులగణను న్యాయబద్ధంగా చేయాలని మున్నూరు కాపు సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు జల్లేపల్లి వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కోల నాగేశ్వరరావులు అన్నారు. బుధవారం కోదాడలో మున్నూరు కాపు సంఘం రాష్ట్ర అధ్యక్షులు కొండా దేవయ్య ఆదేశాల మేరకు మున్నూరు కాపు సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీసీ కులగణనను వెంటనే పూర్తి చేయాలన్నారు.

தொடர்புடைய செய்தி