ఎండిన పొలాలు పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే బొల్లం

58பார்த்தது
నడిగూడెం మండలం కాగిత రామచంద్రపురం వద్ద ఇటీవల కురిసిన భారీ వర్షాలకు సాగర్ ఎడమ కాలువకు పడిన గండిని పూడ్చడంలో తెలంగాణ రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తంకుమార్ రెడ్డి పూర్తిగా విఫలం చెందారని కోదాడ మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ ఘాటుగా విమర్శించారు. మంగళవారం కోదాడ మండలంలో గణపవరం, ఎర్రవరం, రామ లక్ష్మి పురం, బిక్య తండా , తొగర్రాయి గ్రామాలో ఎండిన పొలాలు పరిశీలించారు. గండిని పూడ్చాలన్నారు.

தொடர்புடைய செய்தி