కూడలి, కాకరవాయి గ్రామాల మద్య బిడ్జి పైకి పాలేరు వాగు వరద

54பார்த்தது
మోతె మండల పరిధిలోని కూడలి, కాకరవాయి గ్రామాలకు వారధిగా ఉన్న బ్రిడ్జి 30 మీటర్ల ఎత్తు మీదుగా పాలేరు వాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. దీనితో ఆ దారి గుండా వెళ్లే గ్రామాలకు రాక పోకలు నిలిచి పోయాయి. ఆయా గ్రామాల ప్రజలు ఈ రహదారి పై రాకపోకలు కొనసాగించవద్దని అధికారులు సూచించారు. వర్షం అదుపులోకి వస్తే తప్పా పాలేరు వాగు ఉధృతి తగ్గే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు.

தொடர்புடைய செய்தி