యూరియా, పొటాష్ వరద నీటిలో మునిగి సొసైటీకి 7లక్షలు నష్టం

83பார்த்தது
యూరియా, పొటాష్ వరద నీటిలో మునిగి సొసైటీకి 7లక్షలు నష్టం
వరద భీభత్సంతో యూరియా, పొటాష్ కట్టలు వరద నీటిలో మునిగిపోయి హుజూర్ నగర్ సొసైటీకి దాదాపు 7 లక్షల నష్టం జరిగిందని సొసైటీ ఛైర్మన్ జక్కుల నరేందర్ అన్నారు. మంగళవారం కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడారు. అనంతరం మండల ఏవో, ఎమ్మార్వోలకు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షుడు కంచర్ల మధుసూదన్ రెడ్డి, దేవారం మల్లీశ్వరి, శ్రీమతి జక్కుల మలమ్మ, కటారు శ్రీనివాస్, గోసుల శ్రీను, బ్రహ్మం ఉన్నారు.

தொடர்புடைய செய்தி