నక్కవాగు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పి

64பார்த்தது
నక్కవాగు ప్రవాహాన్ని పరిశీలించిన కలెక్టర్, ఎస్పి
రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ రూరల్ మండలం నక్క వాగు ప్రవాహాన్ని ఆదివారం కలెక్టర్ సందీప్ కుమార్ ఝా, ఎస్పీ అఖిల్ మహాజన్ లు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. వాహనాల రాకపోకలకు ఆటంకం ఏర్పడింది. ప్రజలు భారీ వర్షాల నేపథ్యంలో జాగ్రత్తగా ఉండాలని కోరారు. వారి వెంట జిల్లా, మండల అధికారులు ఉన్నారు.

தொடர்புடைய செய்தி