వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి

80பார்த்தது
వరి ధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలి
వరిధాన్యం కొనుగోళ్ళు పకడ్బందీగా నిర్వహించాలని రాజన్న సిరిసిల్ల అదనపు కలెక్టర్ ఖీమ్యా నాయక్ ఆదేశించారు. ఖరీఫ్ సీజన్(2024-25)ధాన్యం కొనుగోళ్లపై వివిధ శాఖల అధికారులతో అదనపు కలెక్టర్ శనివారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడారు. కొనుగోలు కేంద్రాల్లో సకల వసతులు కల్పించాలని, తాగునీరు, విద్యుత్ వసతి కల్పించాలని, టార్పాలిన్లు, ప్యాడీ క్లీనర్లు, తూకం వేసే యంత్రాలు అందుబాటులో ఉంచుకోవాలని ఆదేశించారు

தொடர்புடைய செய்தி