కోనరావుపేట: శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు

57பார்த்தது
కోనరావుపేట: శ్రీనివాస్ కుటుంబాన్ని పరామర్శించిన బీఆర్ఎస్ నాయకులు
కోనరావుపేట మండలం మల్కపేటలో ఉత్యం శ్రీనివాస్ తల్లి నర్సవ్వ మృతి చెందారు.. వారి కుటుంబాన్ని బీఆర్ఎస్ నాయకులు పరామర్శించి.. ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏనుగు మనోహర్ రెడ్డి, మాజీ సర్పంచ్ ఆరే లత మహేందర్, మాజీ సర్పంచ్ జివ్వాజి అంజయ్య, కన్నం రమేష్, ఎక్కలుదేవి మల్లేశం, కుంట బాలయ్య, కుంట నాగరాజు, బుట్టం సింగయ్య, జలంధర్ తదితరులు పాల్గొన్నారు.

தொடர்புடைய செய்தி