విశ్వకర్మ జయంతి మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది

82பார்த்தது
విశ్వకర్మ జయంతి మహోత్సవంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ ఆది
విశ్వకర్మ జయంతిని పునస్కరించుకొని రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ పట్టణం భగవంతురావు నగర్ లో పట్టణ విశ్వబ్రాహ్మణ సంఘం వారి ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీవిశ్వకర్మ జయంతి మహోత్సవంలో ప్రభుత్వ విప్, వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ పాల్గొన్నారు. సందర్భంగా విశ్వకర్మ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.

தொடர்புடைய செய்தி